కొడంగల్ లో కాంగ్రెస్ 'ఘర్ ఘర్ గ్యారెంటీ'

67చూసినవారు
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ సందర్భంగా గురువారం కోడంగల్ మండలంలోని హుస్సేన్పూర్ గ్రామంలో 'ఘర్ ఘర్ గ్యారెంటీ' కార్యక్రమాన్ని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణంరాజు ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్