తిమ్మారెడ్డిపల్లిలో కాంగ్రెస్ నేతల ఇంటింటి ప్రచారం

68చూసినవారు
కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో బుధవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీ చంద్ రెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్