వైభవంగా మహాలక్ష్మి జయంతోత్సవం

84చూసినవారు
వైభవంగా మహాలక్ష్మి జయంతోత్సవం
కొడంగల్ పట్టణంలోని శ్రీ మహాలక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం అమ్మవారి జయంతి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రంగురంగుల, రకరకాల పుష్పాలతో అమ్మవారిని అలంకరించి విశేష పూజలు చేశారు. ఆస్థాన మండపంలో అమ్మవారిని తిరుచ్చి పై వేంచేసి పట్టు వస్త్రాలు సమర్పించారు. కుంకుమార్చన నిర్వహించారు. భక్తుల అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్