కొడంగల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఎం రేవంత్

575చూసినవారు
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బిజెపి కలిసి దొంగ దెబ్బ తీయాలని చూస్తున్నారని దీన్ని కొడంగల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తిప్పికొట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మద్దూరు మండల కేంద్రంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో సీఎం మాట్లాడుతూ. అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే కొడంగల్ కు 5 వేల కోట్ల అభివృద్ధి పనులు తీసుకువచ్చానని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్