అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత

5113చూసినవారు
అక్రమంగా తరలిస్తున్న మద్యం పట్టివేత
మద్దూర్ మండల కేంద్రం నుండి నాగిరెడ్డిపల్లి, దోరేపల్లి గ్రామాలకు అక్రమంగా మద్యం తరలిస్తుండగా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి పట్టుకున్నట్లు ఎస్ఐ రాంలాల్ తెలిపారు. భాస్కర్ గౌడ్ అనే వ్యక్తి ఆటోలో 23. 43 లీటర్ల మద్యం, నరేష్ గౌడ్ 39. 634 లీటర్ల మద్యం ఆటోలలో తరలిస్తుండగా మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులలో పట్టుబడ్డారు. వారిపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాంలాల్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్