బోధన అభ్యాసన పై ప్రత్యేక దృష్టి సారించాలి

61చూసినవారు
విద్యార్థులకు పాఠాలు చూపేటప్పుడు బోధనాభ్యాసన పై ప్రత్యేక దృష్టి సారించి, చక్కటి బోధన అందించాలని వికారాబాద్ జిల్లా డీఈవో రేణుక దేవి అన్నారు. గురువారం కొడంగల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో దౌల్తాబాద్, దుద్యాల, కొడంగల్, బొంరస్ పేట మండలాలకు చెందిన అకాడమిక్ ఇన్స్ట్రక్టర్స్ గా ఎంపికైన అభ్యర్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓ రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్