రాపోల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు

79చూసినవారు
రాపోల్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా నాయకులు
పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో గురువారం మండలం బిజెపి అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు గడపగడపకు వెళ్లి బిజెపి ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు వెంకటేష్, శ్రీశైలం, వినయ్, వీరేశం, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్