వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో సోమవారం బిజెపి ఎంపీ అభ్యర్థి విశ్వేశ్వర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రధానమంత్రి మోడీ చేసిన అభివృద్ధిని చూసి కమల
ం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రహ్లాద రావు, మారుతి కిరణ్, తదితరులు పాల్గొన్నారు.