ఎన్నికల ప్రచారం నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

68చూసినవారు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో శనివారం మాజీ ఎంపీటీసీ కృష్ణయ్య గౌడ్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నాయకులు ఇంటింటికి వెళ్లి బిఆర్ఎస్ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బడుగు బలహీన వర్గాల నాయకుడు కాసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని అన్నారు. తెలంగాణ అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసిందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్