ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు

71చూసినవారు
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని పుడుగుర్తి గ్రామంలో శనివారం పరిగి ఎమ్మెల్యే ఆదేశానుసారం చేవెళ్ల పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. రంజిత్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ తోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి, సురేందర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్