నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్న భక్తులు

1020చూసినవారు
వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో బుధవారం పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా భక్తులు, మహిళలు అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ, అమ్మవారి కరుణ కటాక్షాలతో, ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్