విస్తృతంగా భాజపా నాయకుల ఎన్నికల ప్రచారం

77చూసినవారు
విస్తృతంగా భాజపా నాయకుల ఎన్నికల ప్రచారం
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ఎత్తు కాల్వ తండా గ్రామంలో మంగళవారం మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సౌమ్య రెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గ సభ్యులు మైపాల్ మాట్లాడుతూ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గెలుపుకు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

సంబంధిత పోస్ట్