ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

53చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
దోమ మండల కేంద్రంలో మంగళవారం బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి జ్ఞానేశ్వర్ తో కలిసి పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరంగా కృషి చేయడం జరిగిందని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్