దైవభక్తిని పెంపొందించుకోవాలి- ఎమ్మెల్యే

69చూసినవారు
దైవభక్తిని పెంపొందించుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని సాల్విడ్ గ్రామంలో పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలలో స్థానిక ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పాల్గొని పోచమ్మ తల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్