నియోజకవర్గ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే

71చూసినవారు
నియోజకవర్గ ప్రజలందరికి వినాయక చవితి శుభాకాంక్షలు: ఎమ్మెల్యే
డీసీసీ అధ్యక్షులు, పరిగి ఎమ్మెల్యే డా. టీ. రామ్మోహన్ రెడ్డి పరిగి నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ. భక్తి శ్రద్దలతో ప్రజలందరూ కలిసి కుల మతాలకు అతీతంగా పండుగను శాంతి యుతంగా జరుపుకోవాలని తెలిపారు. ప్రజలందరూ వినాయకుడి ఆశీస్సులతో, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్