ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు

61చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నాయకులు
పూడూరు మండల పరిధిలోని కుత్బుల్లాపూర్ గ్రామంలో గురువారం ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఇంటింటికి వెళ్లి చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సతీష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పెంటయ్య, ఆనంద్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్