అయినాపూర్ గ్రామం నుండి భారీగా తరలి వెళ్లేన నాయకులు

84చూసినవారు
దోమ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎన్నికల ప్రచారానికి సోమవారం అయినాపూర్ గ్రామం నుండి మాజీ సర్పంచ్ ఆశన్న గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అధిక మెజార్టీతో గెలుస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్