బహుమతులను అందజేసిన నాయకులు

51చూసినవారు
బహుమతులను అందజేసిన నాయకులు
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని బండ ఎల్కిచర్ల గ్రామంలో సోమవారం క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సమావేశానికి పరిగి బ్లాక్ బి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భరత్ కుమార్ పాల్గొని గెలుపొందిన జట్లకు బహుమతులను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కృష్ణ, రాములు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్