ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే

1568చూసినవారు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని పలు గ్రామాలలో మంగళవారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.

సంబంధిత పోస్ట్