క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కుమారుడు

65చూసినవారు
క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కుమారుడు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని రాకంచెర్ల గ్రామంలో పెంటయ్య నిర్వహిస్తున్న జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను శనివారం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కుమారుడు రితిక్ రెడ్డి, చేవెళ్ల ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి కుమారుడు సిద్ధార్థ రెడ్డి కలిసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. క్రీడల వల్ల మానసిక, శారీరక వికాసం పెంపొందుతుందని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్