సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే

54చూసినవారు
సమావేశంలో పాల్గొననున్న ఎమ్మెల్యే
కుల్కచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తో కలిసి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బుధవారం నాలుగు గంటలకు మండల కేంద్రంలో జరిగే సమావేశంలో పాల్గొనడం జరుగుతుందని, మండల పరిధిలోని వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంగళవారం కుల్కచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు ఒక ప్రకటనలో తెలియజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్