ఉత్సవాలలో పాల్గొన్న ఎంపీ రంజిత్ రెడ్డి

78చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో ఎంపీ రంజిత్ రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అతనిని ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్