ఎన్నికల ప్రచారంలో ఎంపీపీ

65చూసినవారు
వికారాబాద్ జిల్లా పూడూరు మండల పరిధిలోని దేవనోని గూడెం గ్రామంలో సోమవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ తరపున ఎంపీపీ మల్లేశం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కసాని జ్ఞానేశ్వర్ ను గెలిపించాలని ప్రజలకు మేలు జరగాలంటే బిఆర్ఎస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్