పరిగి: విద్యార్థులతో పనులు చేయిస్తున్న పాఠశాల సిబ్బంది

83చూసినవారు
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (నెంబర్ 1) పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులచే ఉపాధ్యాయులు క్లాస్ రూం ముందు బండలు వేపిస్తున్న ఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు చదువుకోవడానికి వచ్చే చోట ఇలా పనులు చేయించడం ఏంటని స్థానికులు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్