పారిశుద్ద్య కార్మికులకు సన్మానం

70చూసినవారు
పారిశుద్ద్య కార్మికులకు సన్మానం
వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని రాపోల్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గండు వెంకటేష్, ఉపాధ్యక్షుడు రాకేష్ సోమవారం గ్రామ పంచాయతీలో పనిచేసే సిబ్బందిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. గ్రామంలో పారిశుద్ద్య పనులు చేస్తూ గ్రామ పరిశుభ్రతకు కృషి చేయడం జరుగుతుందని అందువల్ల వారిని అభినందించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్