ఓటింగ్ విధానం పై అవగాహన

67చూసినవారు
ఓటింగ్ విధానం పై అవగాహన
వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని మినీ స్టేడియంలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి ఆదేశాల మేరకు మంగళవారం ఉద్యోగులు, నాయకులు స్వీప్ ఆధ్వర్యంలో 5కె రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రయుధమని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని మంగళవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్