ఒక వడ్డీ వ్యాపారి దారుణం

19217చూసినవారు
అప్పుకు వడ్డీ చెల్లించలేదని ఓ వ్యక్తిని చితకబాదిన ఘటన తాండూర్ పట్టణంలో ఆలస్యంగా వెలుగు చూసింది. రాజీవ్ కాలనీలో నివాసం ఉండే బాలయ్య అనే యువకుడు తన సొంత అవసరాల కోసం మేతరి రవి అనే వ్యక్తి దగ్గర మూడు నెలల క్రితం రూ. 5000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అయితే మూడు నెలల నుంచి వడ్డీ చెల్లించకపోవడంతో వడ్డీ వ్యాపారి ఆ యువకుడుని, ఇంటికి వెళ్లి చితక బాదాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్