ఆంజనేయ స్వామి జయంతి వేడుకల్లో పాల్గొన్న చైర్పర్సన్

82చూసినవారు
ఆంజనేయ స్వామి కటాక్షంతో ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని సుభాష్ నగర్, కొత్తగంజ్, బండబావి వీరాంజనేయ స్వామి ఆలయాల్లో మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్