ప్రతి రైతుకు రూ.25వేల ఆర్థిక సాయం: చంద్రబాబు

44769చూసినవారు
ప్రతి రైతుకు రూ.25వేల ఆర్థిక సాయం: చంద్రబాబు
పాతపట్నంలో ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక హామీలు ఇచ్చారు. ప్రతి రైతుకు అన్నదాత కింద రూ.25వేల ఆర్థిక సాయం చేస్తానని తెలిపారు. ఆక్వా రంగాన్ని ఆదుకుంటానని చెప్పారు. టెక్నాలజీతో రైతులకు ఖర్చులు తగ్గిస్తానని.. చెత్త మీద పన్ను రద్దు చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. ఇంటి పన్నులు.. నిత్యావసర ధరలను నియంత్రణ చేస్తానని హామీ ఇచ్చారు. ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చంద్రబాబు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్