తాండూరులోని బీసీ శ్మశానవాటికలో వివాహిత దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాల ప్రకారం. కోస్గి మండలం గుండుమల్ కు చెందిన తిరుపతమ్మ(40)ని పదేళ్ల క్రితం భర్త వదిలేశాడు. తాండూరులోని తన అక్క ఇంట్లో ఉంటూ వంట మనిషిగా పనిచేస్తుంది. శుక్రవారం పనికి వెళ్ళిన తిరుపతమ్మ ఇంటికి రాలేదు. మృతదేహం గుర్తించిన పోలీసులు సుజాత సోదరికి సమాచారం అందించారు.