కాంగ్రెస్ కు ఓటేయడమంటే అబద్దాలు ఆమోదించడమే: హరీష్ రావు

58చూసినవారు
కాంగ్రెస్ కు ఓటేయడమంటే అబద్దాలు ఆమోదించడమే: హరీష్ రావు
కాంగ్రెస్ నేతలు ఇంకెంత కాలం కేసీఆర్ ను తిట్టుకుంటూ బతుకుతారంటూ మాజీమంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. ఆ పార్టీ అధికారంలోకి రాగానే నీళ్లు, కరెంట్ మాయమయ్యాయని విమర్శించారు. త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ఓడిస్తే తప్ప కాంగ్రెస్ కు కనువిప్పు రాదన్నారు. ఆ పార్టీకి ఓటేయడమంటే వారి అబద్ధాలను ఆమోదించడమేనన్నారు. రాష్ట్రమంతా పంటలు ఎండిపోయాయని, క్రాప్ హాలిడే నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్