ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి

51చూసినవారు
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కరించాలి
ప్రజావాణిలో సమస్య పరిష్కారానికి ప్రజలు అందచేసిన దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని భూపాలపల్లి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ప్రజావాణి సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి 74 వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్