కురవి మండలం చింతపల్లి గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో మంగళవారం డోర్నకల్ మాజీ ఎమ్మెల్యే డి ఎస్ రెడ్యా నాయక్ పాల్గొన్నారు. బీఆర్ ఎస్ ఎంపి అభ్యర్థి మాలోత్ కవితను భారీ మెజారిటీతో గెలిపించాలి. బజ్జురి పిచ్చి రెడ్డి, తోట లాలయ్య, గుగులోత్ రవి నాయక్, నర్సయ్యబాలాజీ నాయక్, వెంకన్న,
ఎర్ర బాలాజీ తదితరులు పాల్గొన్నారు.