ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావుకి వినతి పత్రం

73చూసినవారు
ఎమ్మెల్యే కూనంనేని సాంభశివరావుకి వినతి పత్రం
మహబూబాబాద్ జిల్లాలోని కురవి మండలంలో జరుగుతున్న సీపీఐ నిర్మాణ కౌన్సిల్ సభకు ముఖ్య అతిగా విచ్చేసిన కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకి జిల్లా ఏఐటియుసి రేషపల్లి నవీన్, వెలుగు శ్రావణ్ ఆధ్వర్యంలో ఆశావర్కర్ల పనులను రెగ్యులర్ చెయ్యాలనే సమస్యపై గురువారం వినతి పత్రం అందజేశారు. ఇందులో ఏఐటియుసి నాయకులు, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్