మరిపెడలో గుడుంబా స్థావరాలపై పోలీసుల దాడులు

17226చూసినవారు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బోవోజి తండాలోని గుడుంబా స్థావరాలపై సోమవారం పోలీసుల దాడులు నిర్వహించారు. 1500 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసి 20 లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. పలువురు వ్యక్తుల పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సంతోష్ తెలిపారు. ఈ దాడుల్లో పిసి క్రాంతి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్