అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి

75చూసినవారు
అర్హులైన రైతులందరికీ రుణమాఫీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ పథకాన్ని అర్హులైన రైతులు పొందేందుకు వ్యవసాయ శాఖ, బ్యాంక్ అధికారులు సమన్వయంతో సజావుగా నిర్వహించాలని జనగాం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వ్యవసాయ శాఖ, బ్యాంక్ అధికారులతో రైతు రుణమాఫీ పథకం అమలు తీరుపై అవగాహన సమావేశం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్