బిఆర్ఎస్ పార్టీ శ్రేణుల ధర్నా

84చూసినవారు
జనగామ జిల్లా దేవరుప్పుల మండల కామారెడ్డి గూడెం లో నిన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తొలిగించే ప్రయత్నం చేసి నందుకు శుక్రవారం రోడ్డుపై నుంచి నిరసన తెలిపారు. దీంతో వాహనాలు భారీగా నిలిచాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్