తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

74చూసినవారు
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది
జనగామ జిల్లాలో వివిధ ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా పౌర సరఫరాల అధికారి రోజా రాణి పరిశీలించారు. శనివారం నర్మెట, చిల్పూర్, స్టేషన్ ఘనపూర్, జఫర్ గఢ్ మండలాలలోని కొనుగోలు కేంద్రాలని సందర్శించి ఉదయం కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు. అకాల వర్షం కారణంగా తడిసిన ధాన్యంను ప్రభుత్వ మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

సంబంధిత పోస్ట్