జనగాం: సత్తా చాటిన అన్నదమ్ములు.. 7 ప్రభుత్వ ఉద్యోగాలు

58చూసినవారు
జనగాం: సత్తా చాటిన అన్నదమ్ములు.. 7 ప్రభుత్వ ఉద్యోగాలు
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం అన్నదమ్ములు ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కంచనపల్లికి చెందిన కౌడగాని మైసారావు-వినోధ దంపతులకు మధు, మనోజ్ ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మనోజ్కి 3, చిన్న కుమారుడు మధుకి 4 ఉద్యోగాలు సాధించారు. కొందరు ఒక ఉద్యోగం సాధించడానికి తంటాలు పడుతుంటే, వీరు మాత్రం రాసిన ప్రతి పరీక్షలో ఉద్యోగాన్ని సాధించడం గొప్ప విషయం అని పలువురు అభినందిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్