భారీగా బాణసంచా కాల్చి, స్వీట్స్ పంపిణీ

83చూసినవారు
లక్ష రూపాయల లోపు రైతులకు రుణమాఫీ చేస్తున్న సందర్భంగా గురువారం జనగామ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తున్నారు. ఆయా మండల కేంద్రాల్లో భారీగా బాణసంచా కాల్చి, స్వీట్స్ పంపిణీ చేయడంతో పాటు ద్విచక్ర వాహనాల ర్యాలీ తీస్తున్నారు. అలాగే జనగాం జిల్లా దేవరుప్పుల మండలంలో ఓ రైతు నాగలి కర్రకు కాంగ్రెస్ పార్టీ జెండాలు కట్టి పొలం దున్నుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్