మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతారం శివారులో గుట్టలలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు

7810చూసినవారు
మహబూబాబాద్ జిల్లా అనంతారం వెంకటేశ్వర్ల స్వామి గుడి శివారు గుట్టలో బుధవారం చెలరేగిన మంటలు దట్టంగా పొగ అలుముకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో. అటుగా వెళ్తున్న అయిలి సంతోష్ అనే వ్యక్తి గమనించి ఫైర్ స్టేషన్ కు ఫోన్ చేసి చెప్పడంతో సంఘటన స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకొని మంటలను ఆర్పారు. ఈ మంటలు ఎవరైనా అంటించారా లేదా వేరే ఇతర కారణాల వాళ్ళ వచ్చాయా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్