గుడుంబా స్థావరాలపై దాడులు

57చూసినవారు
గుడుంబా స్థావరాలపై దాడులు
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం ఉప్పలపాడు, నర్సతండా, జగ్గుతండా గ్రామాల్లో గురువారం ఎస్ఐ తిరుపతి ఆధ్వర్యంలో గుడుంబా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఎస్ఐ మాట్లాడుతూ. గుడుంబా నిల్వ చేస్తే కఠినచర్యలు తప్పవని, ఇద్దరి మీద కేసు నమోదు చేశామని 20లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్