నెల్లికుదురు బిజెపి మండల అధ్యక్షునిగా చందు రాజ్ కుమార్ యాదవ్

368చూసినవారు
నెల్లికుదురు బిజెపి మండల అధ్యక్షునిగా చందు రాజ్ కుమార్ యాదవ్
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంల భారతీయ జనతా పార్టీలో పని చేస్తున్న ఒక సామాన్య కార్యకర్తను గుర్తించి నెల్లికుదురు మండల శాఖ బిజెపి అధ్యక్షునిగా చందు రాజును మానుకోట బిజెపి పార్టీ కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్ర రావు నియామక పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్ నాయక్, యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి ఎంపిటిసి మదన్, బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు సురేందర్ రెడ్డి , బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు పాపారావు , జిల్లా ప్రధాన కార్యదర్శి వల్లభు వెంకన్న అసెంబ్లీ కన్వీనర్ మురళి ఈ సందర్బంగా చందు రాజు మాట్లాడుతూ... తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్