బొడ్రాయి పునఃప్రతిష్టాపనకు విరాళం

982చూసినవారు
బొడ్రాయి పునఃప్రతిష్టాపనకు విరాళం
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం కోరుకొండపల్లి గ్రామంలో ఈనెల 12వ తేదీన జరుగనున్న బొడ్రాయి పునఃప్రతిష్టాపన, ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణానికి కార్యక్రమ నిర్వాహకులకు మంగళవారం రూ.50 వేలు విరాళం అందజేశారు. అమరజీవి కోరుకొండ పల్లి మాజీ సర్పంచ్, మానుకోట ప్రాంత స్ఫూర్తి ప్రదాత దర్మన్న సోదరులు సీపీఐ జిల్లా కార్యదర్శి విజయ సారథి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారథి రెడ్డి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్