అభివృద్ధి పనులు పరిశీలన

60చూసినవారు
అభివృద్ధి పనులు పరిశీలన
మహబూబాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ని 22, 36 వార్డుల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అజయ్ సారధి రెడ్డి శనివారం పరిశీలించారు. ఎస్వీఎల్ ఫంక్షన్ హాల్ దగ్గర సీసీ డైన్ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో పెరుగు కుమార్, చింతకుంట్ల వెంకన్న రామకృష్ణ, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్