వైస్ చైర్మన్ గా మర్నేని వెంకన్న ఏకగ్రీవ ఎన్నిక

1554చూసినవారు
మహబూబాబాద్ పురపాలక సంఘం వైస్ చైర్మన్ మర్నేని వెంకన్నను మంగళవారం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఒకటో వార్డు కౌన్సిలర్ వెన్నం లక్ష్మారెడ్డి ప్రతిపాదించగా ఎస్. సోమయ్య కౌన్సిలర్ బలపరిచారు. ఈ ఎన్నికలో మహాబూబాబాధ్ పార్లమెంట్ సభ్యురాలు మాలోతు కవిత, ఎమ్మెల్సీ తక్కెళ్ళ పల్లి రవీందర్ రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్