భద్రాద్రిలో ఎస్టీ కమిషన్ మెంబర్

74చూసినవారు
భద్రాద్రిలో ఎస్టీ కమిషన్ మెంబర్
భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామిని శనివారం మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందిన జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు మండల బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్