రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు

879చూసినవారు
రైలు ఢీకొని వ్యక్తికి గాయాలు
మహబూబాద్ జిల్లా పటానికి చెందిన కుమార్(40) ఎ-క్యాబిన్ గేట్ దగ్గర గేట్ దాటుతుండగా ప్రధమశాత్తు రైలు ఢీ కొట్టింది. గమనించిన స్థానికులు వైద్యం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం కుమార్ క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్