స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

1061చూసినవారు
స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు
మహబూబాబాద్ జిల్లా పరవతగిరి ప్రాధమిక పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు వివిధ వేషధారణలతో విద్యాపాటాలు బోధించారు. ఈ కార్యక్రమంలో ప్రదానోపాద్యులు పి లింగమూర్తి, సుమీల రాణి, గీత, మమత, భాగ్య మెర్సీ, రాధిక, ప్రదానోపాధ్యాయులిగా జగన్ డీఈఓగా సాయి కృష్ణ, పీఈటీగా ఐశ్వర్య, అటెండర్ గా ప్రభు, అభిరామ్, సంతోష్, మంజునాథ్, అంజలి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్