అదుపుతప్పి కారు బోల్తా..

59చూసినవారు
అదుపుతప్పి కారు బోల్తా..
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం నాయకపల్లి గ్రామంలో అతి వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి బోల్తాపడి పొలాల్లోకి దూసుకెళ్లింది. కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులకు స్వల్ప గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్